Choose Language:

Manjamma Jogathi

కర్నాటకలోని ఉత్తర కర్నాటక ప్రాంతపు జానపద కళ ʼజోగతి నృత్యʼ కోసం పేరు పొందిన ట్రాన్స్‌ వుమన్‌ మంజమ్మ జోగతి రంగనటి గాయని కూడా. 2019 లో ఆమె కర్నాటక జానపద అకాడెమికి అధ్యక్షురాలిగా ఎంపికయ్యిన మొదటి ట్రాన్స్‌ వుమన్.  తన కళా సేవని గుర్తిస్తూ 2021 లో భారత ప్రభుత్వం ఆమెకు పద్మశ్రీ అవార్డునిచ్చి గౌరవించింది. ʼనడువె సుళివ హెణ్ణుʼ ఇది ఆమె స్వీయ చరిత్ర. కర్నాటక జానపద యూనివర్సిటి, కర్నాటక రాష్ట్ర మహిళా యూనివర్సిటీలలో  మంజమ్మ జోగతి స్వీయ చరిత్రను అక్కడి సిలబస్‌లో బాగంగా అమర్చారు.

Subscribe Newsletter

©2024 బుక్‌ బ్రహ్మ ప్రైవేట్‌ ‌ లిమిటెడ్.‌ సర్వ హక్కులూ ప్రత్యేకించబడ్డాయి.

రూపకల్పన 

verbinden logo