Choose Language:

Bhuvana Hiremath

భువనా హిరేమఠ

ప్రస్తుతం ఉన్నత పాఠశాల గణిత ఉపాధ్యాయినిగా పనిచేస్తున్న భువనా హిరేమఠ కథకురాలు కూడా. ఆమె కవితలు, కథలు, వ్యాసాలు కర్ణాటకలోని అనేక వార్తాపత్రికలలో ప్రచురించబడ్డాయి. ‘ట్రయల్ రూమిన అప్సరెయరు’, ʼమత్తె మత్తె మర్థ్యక్కిళియుత్తేనె’ ఇవి ఆమె ప్రధాన రచనలు. 2020లో విజయ కర్ణాటక ఉగాది కథల పోటీలో ఆమె కథ ‘హసిరు పైతన సిరి’ రెండవ బహుమతిని గెలుచుకుంది.

Subscribe Newsletter

©2024 బుక్‌ బ్రహ్మ ప్రైవేట్‌ ‌ లిమిటెడ్.‌ సర్వ హక్కులూ ప్రత్యేకించబడ్డాయి.

రూపకల్పన 

verbinden logo